Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Ramabhadracharya Swamy : ఆ అంధుడి వ‌ల్ల‌నే అయోధ్య రామ మందిర నిర్మాణం సాధ్య‌మైందా..?

Shreyan Ch by Shreyan Ch
January 27, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Ramabhadracharya Swamy : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జ‌రిగింది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు.. తన జన్మస్థలంలో కొలువుదీరాడు. నగుమోముతో బాల రాముడిగా కనులవిందుగా భక్తులకు దర్శనం ఇచ్చాడు. సోమవారం మధ్యాహ్నం రామ్ లల్లా విగ్రహానికి వేదమంత్రోచ్ఛారణలు, వేలాదిమంది ప్రముఖల జైరామ్ నినాదాల మధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రక్రియ కొనసాగిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నవరి 22, సోమవారం మధ్యాహ్నం.. అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు.ఆ రోజు దేశమంతా ఎక్కడ చూసిన రామ నామం, అయోధ్య పేర్లే వినిపించాయి.

అయితే మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఓ వ్యక్తి గురించి ఎక్కువగా వైర‌ల్ అయింది.. ఆయన వల్లే అయోధ్య తీర్పు ఏకపక్షంగా వచ్చింది. దాని వల్ల నేడు మందిర నిర్మాణం సాధ్యం అయ్యింది. ఇంతకు ఎవరా వ్యక్తి అంటే.. ఆయ‌న పేరు రామభద్రాచార్యస్వామి. ఎన్నో ఏళ్లగా ముడి పడని రామ మందిర నిర్మాణానికి కారకుడు అయ్యాడు. ఎన్నో ఏళ్లగా కోర్టులో ఉన్న అయోధ్య రామ మందిరం రామభద్రాచార్యస్వామి చెప్పిన తీర్పు వల్లనే శ్రీ బాల రామ ప్రాణ ప్రతిష్ట సాధ్యమైంది. రామభద్రాచార్యస్వామి వారు అంధులై ఉండి కూడా అయోధ్య నిర్మాణానికి కారకులు కావడం విశేషం. ఏళ్ల పాటు కోర్టులో సాగుతున్న అయోధ్య శ్రీ రామ మందిరం రామభద్రాచార్యస్వామి చెప్పిన సాక్ష్యం వల్లనే రామ మందిర నిర్మాణం జరిగింది. కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో జడ్జి వేదాలలో శ్రీ రామ గురించి ఎక్కడ ఉందో చెప్పమని అడగగా అప్పుడు రామభద్రాచార్యస్వామి వారి ఋగ్వేద మంత్రాలు చదువుతూ వాటి భాష్యం చెబుతూ.. శ్రీ రామ గురించి అందరికీ తెలియజేశారు.

Ramabhadracharya Swamy is the only one who helped building ayodhya temple
Ramabhadracharya Swamy

అయోధ్య విచారణ సందర్భంగా రామభద్రాచార్య స్వామి ఋగ్వేదంలో శ్రీరాముల వారికి చెందిన 157 మంత్రాలు, వాటికి భాష్యాలను కోర్టులో చెప్పారు. అంధుడై ఉండి వేదాలు చెప్పడంతో అక్కడి వారు ఆశ్చర్యపోయారు. వేద శక్తి మహిమ, సనాతన ధర్మం గొప్పతనం గురించి తెలుసుకుని అవాక్కయ్యారు.ఋగ్వేద మంత్రాలకు పద వాక్య ప్రమాణజ్ఞుడయిన శ్రీ నీలకంఠ పండితుడు ఏనాడో రాసిన భాష్యం.. మంత్ర రామాయణం. దీనిలో 157 ఋగ్వేద మంత్రాలకు భాష్యం ఉంది.

దీనిలో దశరథుని పుత్ర కామేష్టి నుంచి సీతా మాతా భూమిలోకి ప్రవేశించే ఘట్టం వరకు ఉంది. వీటన్నింటిని రామభద్రాచార్య స్వామి కోర్టు వాదనల సందర్భంగా విన్నవించారు. రామజన్మభూమి వివాదం గురించి కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు జడ్జీలలో ఒకరు.. హిందువులు అన్నింటికి వేదం ప్రమాణమంటారు కదా.. మరి ఆ వేదాలలో రాముడి గురించి ఎక్కడ ఉందో చెప్పమని ప్రశ్నించారట. దాంతో ఓ లాయర్‌.. రామభద్రాచార్య స్వామిని కోర్టుకు తీసుకు వచ్చి సాక్ష్యం ఇప్పించారు. అంధుడైనప్పటికి.. ఆయన అనర్గళంగా ఆయన ఋగ్వేద మంత్రాలు చదువుతూ దాని భాష్యం చెబుతూ రామకథను వివరిస్తూంటే జడ్జీలతో సహా కోర్టులో ఉన్న వారంతా నివ్వెరపోయారు. రాముడిని గెలిపించడంలో రామభద్రాచార్య స్వామి కీలక పాత్ర పోషించారు అనే చెప్పాలి.

Tags: Ramabhadracharya Swamy
Previous Post

Hanuman Movie : హ‌నుమాన్ మూవీ మాయాజాలం.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత వ‌సూలు చేసిందో తెలుసా..?

Next Post

YS Sharmila : వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెలిస్తే ఎలా.. ష‌ర్మిళ షాకింగ్ స‌మాధానం..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆరోగ్యం

మెదడు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

by editor
July 14, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

చేపలు ఎక్కువగా తింటే.. వ్యాధులతో మరణించే అవకాశాలు తక్కువే..!

by editor
July 16, 2022

...

Read moreDetails
ఆహారం

ఆలయాల్లో అందించే ప్రసాదంలా పులిహోర రావాలంటే.. ఇలా తయారు చేయాలి..!

by editor
July 16, 2022

...

Read moreDetails
ఆధ్యాత్మికం

లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే.. సిరి సంపదలు కలుగుతాయి..!

by editor
July 16, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.