Pawan Kalyan : పుట్టపర్తి గడ్డ, టీడీపీ అడ్డ, భారీ మెజార్టీతో గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి మంచి విజయం సాధించింది. వైసీపీ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని..ఆపార్టీ నమ్మే స్థితిలో ప్రజలు లేరంటూ మొదటి నుండి ప్రచారం చేసింది.. పుట్టపర్తి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నా నేను..భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందిస్తానని ఆమె చెప్పుకొచ్చింది. ఎట్టకలేకి మంచి విజయాన్ని అందుకొని అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కూడా చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
టిడిపి మహిళ ఎమ్మెల్యే అయినా సింధూర రెడ్డి పొరపాటున లేట్ చంద్రబాబు నాయుడు అంటూ మాట్లాడడం జరిగింది.వెంటనే ఈ తప్పు గ్రహించి ఆమె క్షమాపణలు కూడా కోరినట్టుగా తెలుస్తోంది. ఈమె ఎవరో కాదు మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి స్వయాన కోడలు అవుతుంది. సత్యసాయి జిల్లా నుంచి ఎమ్మెల్యేగా నిలబడి మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా చంద్రబాబు నాయుడు పైన మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆమె ఈ విషయం పైన కూడా క్షమాపణలు చెప్పింది. చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం గొప్ప విషయం అన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తాను ఎమ్మెల్యేగా కొనసాగడం గర్వకారణం అన్నారు.
టీడీపీ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ క్రమంలో లేట్ సీఎం ఎన్టీఆర్ పేరు ప్రస్తావించబోయిన ఎమ్మెల్యే సింధూర రెడ్డి లేట్ చంద్రబాబు అని కాస్త తడబడ్డారు. వెంటనే సారి చెప్పారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం. అసెంబ్లీలో దాదాపు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మాతృ భాషలో మాట్లాడితే పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి మాత్రం అసెంబ్లీలో ఇంగ్లీషు భాషలో మాట్లాడటం గమనార్హం. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతుండడం చూసి పవన్ కళ్యాణ్ కూడా షాకయ్యారు. ఇంత మంచి టాలెంట్ ఉందా అంటూ ప్రశంసలు కురిపించారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…