Niharika : గత రెండు రోజులుగా నిహారిక చైతన్యల విడాకుల విషయం టాలీవుడ్ లో ఎంత చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఎందుకు విడిపోయారు అని ప్రతి ఒక్కరు గట్టిగా క్లాస్ పీకుతున్నారు. దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిహారిక అంత ఘనంగా పెళ్లి చేయగా, కొద్ది రోజులకే తుస్సుమనిపించారు. కొద్ది రోజులుగా వీరి విడాకులకి సంబంధించి అనేక ప్రచారాలు జరుగుతుండగా, జూలై 5న నిహారిక- చైతన్యలు తమ విడాకుల విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు.
చైతన్య.. నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కనుక అందరూ సంయమనంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో మద్దతుగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులకు ధన్యవాదాలు. మేము ఈ కొత్త లైఫ్ని లీడ్ చేసేందుకు మాకు కాస్త ప్రైవసీ కావాలి. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని పేర్కొంది. అయితే విడాకులు తీసుకున్నా కూడా నిహారికలో బాధ అనేది ఏ మాత్రం కనిపించడం లేదు. సరదాగా తిరుగుతుంది, ఎంజాయ్ చేస్తుంది. తన సినిమాలు, ప్రాజెక్టుల విషయంలో బిజీబిజీగా ఉంటూ గత జ్ఞాపకాలన్నింటిని మరచిపోతుంది. 2020 డిసెంబర్లో నిహారిక-చైతన్య వివాహం జరిగింది. రాజస్థాన్ ఉదయపూర్లోని ఇరు కుటుంబాల సమక్షంలో వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. చాలా గ్రాండ్గా వీరి పెళ్లి జరిగింది. ఇక కెరీర్ విషయానికొస్తే ఈ మధ్యే ‘డెడ్ పిక్సల్స్’ అంటూ ఓ వెబ్ సిరీస్ చేసింది నిహారిక. అలానే ప్రస్తుతం తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో ఒక సిరీస్ను నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
రీసెంట్గా నిహారిక, శ్రీజ, సుస్మిత ఒకే చోట కనిపించారు. ఓ స్టోర్ ప్రారంభోత్సవం కోసం మెగా ఆడపడుచులు ఇలా ఒక్క చోట కనిపించే సరికి మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. నిహారిక, శ్రీజలు తమ భర్తలని వదిలేసామన్న బాధ ఏ మాత్రం కనిపించడం లేదు. శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకోగా, ఆ రెండు పెళ్ళిళ్లు కూడా పెటాకులు అయ్యాయి. కళ్యాణ్ దేవ్, శ్రీజ గత కొద్ది రోజులుగా విడివిడిగానే ఉంటున్నారని తెలుస్తుంది. వీరిద్దరు విడాకుల అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…