KTR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఉదయం 10 గంటల నాలుగవ రోజు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానుండగా, అసెంబ్లీ మొదలవగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరుగనుంది. కొత్త అసెంబ్లీ కొలువు తీరిన తర్వాత జరుగుతున్న మొదటి చర్చపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 9న సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ప్రతిపాదించనుండగా.. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద బలపర్చనున్నారు. అయితే శుక్రవారం గవర్నర్ ప్రసంగంలో గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విమర్శించారు.
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని వ్యవస్థలను దెబ్బ తీశారని గవర్నర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న మొదటి చర్చపై ఆసక్తి నెలకొంది. గట్టిగా కౌంటర్ ఇవ్వాలని బీఆర్ఎస్ డిసైడ్ అయిన నేపథ్యంలో చర్చ హాట్ హాట్గా జరుగే అవకాశం ఉంది. సీఎం రేవంత్రెడ్డి సమాధానం ఏంటా అనే ఇంట్రెస్ట్ సర్వత్రా నెలకొంది. ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయకపోతే అసెంబ్లీ వేదికగా పోరాటమేనని ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. మరోవైపు కేటీఆర్ అసెంబ్లీ గరంగరం అయ్యారు.
రాజీవ్ గాంధీ గురంచి అస్సాం ముఖ్యమంత్రి తప్పుగా మాట్లాడితే మా నాయకుడు ఖండించారు. మాకు వాళ్ల పార్టీకి సంబంధం లేదు. కాని మేము ఖండించాం. అయితే మా ముఖ్యమంత్రి బర్త్ డే వేడుకలని మేము సంతోషంగా చేసుకుంటే ఇక్కడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంతాప దినాలు చేసుకోవాలని అంటాడా అంటూ ఫుల్ ఫైర్ అయ్యారు. అలానే రేవంత్పై పలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో భట్టి విక్రమార్క కల్పించుకొని వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. వాటిని రికార్డ్లలో నుండి తొలగించాలని అన్నారు. మొత్తానికి కేటీఆర్ స్పీచ్తో అసెంబ్లీ దద్దరిల్లింది అనే చెప్పాలి.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…