Upasana : టాలీవుడ్లో చాలా తక్కువ మంది సెలబ్రిటీలు ఎక్కువ స్నేహంగా కనిపిస్తూ ఉంటారు. వారిలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తప్పక ఉంటారు. తొలిసారి ఈ ఇద్దరు కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో, అవార్డుల విషయం లో కూడా అలాంటి సెన్సేషన్ సృష్టించింది.అంతర్జాతీయ అవార్డులను ఎన్నో గెలుచుకున్న ఈ సినిమా, చివరికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు ని కూడా గెలుచుకొని తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. అయితే ఈ సినిమా కన్నా ముందే రామ్ చరణ్, ఎన్టీఆర్లకి మధ్య మంచి బాండింగ్ ఉంది.
రీసెంట్ ఇంటర్వ్యూలో తమ మధ్య స్నేహం గురించి చెబుతూ.. ‘మా ఇద్దరి మధ్య స్నేహం ఆర్ఆర్ఆర్ కంటే ముందు నుంచి ఉంది. టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరుగుతున్న సందర్భంలో నాకు, చరణ్కు మధ్య స్నేహం ఏర్పడింది. ఇద్దరం కలిసే గ్రౌండ్కు వెళ్లేవాళ్లం. ఆ క్రమంలో ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. అలా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అయితే ఈ ఇద్దరు హీరోలే కాదు వారి భార్యలు కూడా చాలా క్లోజ్గా ఉంటారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతికి ఉపాసన హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్గా ఇచ్చిందట.
ఉపాసన ఇచ్చిన ఈ బ్యాగ్ కాస్ట్ అక్షరాలా.. 3 లక్షల 28 వేల 145 రూపాయలట. అంతే కాదు 45000 విలువ చేసే ఓ డ్రెస్ ను కూడా ఉపాసన లక్ష్మీ ప్రణతికోసం తీసుకుందట. ఈ విషయం తెలుసుకొని మెగా నందమూరి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అంతేకాదు వారి ఫ్రెండ్షి్ప్ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నారు. రామ్ చరణ్ రీసెంట్గా తన భార్య ఉపాసనతో వెకేషన్ కు దుబయ్ చెక్కేశాడు.. ఇక ఎన్టీఆర్ తన 30 వసినిమా ఓపెనింగ్ చేసి.. షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చి.. ఇంట్లో తన భార్య పిల్లలతో సరదాగా టైమ్ గడిపేస్తున్నాడు.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…