Guess The Person : సోషల్ మీడియాలో ఇటీవల సెలబ్రిటీలకి సంబంధించిన చిన్ననాటి పిక్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తుంటాయి. వాటిని చూసి ఫ్యాన్స్ తెగ సంతోషిస్తుంటారు. అయితే తాజాగా అబ్దుల్ కలాంతో ఉన్న చిన్నారి ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఈ చిన్నారి ఎవరా అని అందరు తెగ ఆరాలు తీస్తున్నారు. ఆమె ఎవరు అనే కదా మీ డౌట్. 2013లో వచ్చిన ఇవన్ వేరే మాదిరి అనే తమిళ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సురభి. ఈ సినిమా ఆతర్వాత తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది. ఆతర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన బీరువా అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత శర్వానంద్ తో కలిసి ఎక్స్ప్రెస్_రాజా సినిమా చేసింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఎక్స్ ప్రెస్ రాజా తర్వాత ఎటాక్, జెంటిల్మెన్ వంటి చిత్రాలతో హిట్లు కొట్టేసింది. అల్లు శిరీష్ ఒక్క క్షణం సినిమాలోనూ హీరోయిన్గా నటించింది. చివరగా ఆది హీరోగా వచ్చిన శశి మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఒకే ఒక లోకం నువ్వే అనే పాటతో సినిమా ట్రెండ్ అయింది.. దాంతో పాటు సురభి కూడా మరింతగా ఫేమస్ అయింది. కానీ శశి బాక్సాఫీస్ వద్ద డిజాసర్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సురభి.. మెగాస్టార్ చిరు నటిస్తున్న విశ్వంభర చిత్రంలో ఓ చిన్న పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.
సురభి చివరగా యంగ్ హీరో ఆది నటించిన శశి సినిమాలో కనిపించింది. మ్యూజిక్ పరంగా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో సురభికి మళ్లీ అంతగా క్రేజ్ రాలేదు. వెండితెరపై ఈ బ్యూటీ యాక్టివ్ కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం సందడి చేస్తుంది. అయితే ఇప్పుడు ఆమె ఇన్ స్టాలో షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. జస్ట్ మిస్… చావు నుంచి తప్పించుకున్నామని.. ఊహించుకుంటేనే చాలా భయంగా ఉందంటూ రాసుకొచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సెకండ్ హీరోయిన్ పాత్రలు పోషిస్తున్న ఈ అమ్మడు ముఖ్య పాత్రలు చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…