CM Revanth Reddy : రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో సంద‌డి చేసిన రేవంత్ రెడ్డి దంప‌తులు.. స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచిన గీతా రెడ్డి

CM Revanth Reddy : హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎట్ హోం కార్యక్రమం నిర్వహించిన విష‌యం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు పలు పార్టీలకు చెందిన నాయకులకు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి తన సతీమణితో కలిసి హాజరయ్యారు. ఇప్పుడా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ నాయ‌కుల‌తో పాటు బీఆర్ఎస్ నాయ‌కులు సైతం హాజ‌ర‌య్యారు. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణితో కలిసి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి భార్య పేరు గీతారెడ్డి. ఈ ఈవెంట్‌లో గీతా రెడ్డి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

అందరితో గీతా రెడ్డి ఎంతో కలుపుగోలుగా మాట్లాడారు. రాష్ట్రపతి కూడా గీతారెడ్డిని పలకరించారు. దీంతో ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి భార్య గీతా రెడ్డి సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారారు. అందరి కళ్లు ఆమెను చూశాయి. సీఎం సతీమణి కావడంతో ఆమె మాట్లాడే తీరును అందరూ ఎంతో ఆసక్తిగా గమనించారు.అయితే అంత‌క‌ముందు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్న స‌మ‌యంలో ఆమెకు స్వాగతం పలికేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో పాటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరితో పాటూ మరి కొందరు క్యాబినెట్ మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రపతికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు.

CM Revanth Reddy visited president of india at home in hyderabad
CM Revanth Reddy

ప్రతి ఏటా శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్ చేరుకోవడం ఆనవాయితీ. ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అందులో భాగంగానే ద్రౌపది ముర్ము హైదరాబాద్ కి విచ్చేశారు. రాష్ట్రపతి రాకతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసు ఉన్నతాధికారులు. హైదరాబాద్ చేరుకున్న ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నివాసంలో బస చేయనున్నారు. ఈనెల 23 మూడు వరకూ ఈమె పర్యటన కొనసాగింది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 weeks ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 month ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 month ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 month ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 month ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 month ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 month ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 month ago