Chandra Babu : కొద్ది రోజుల క్రితం స్కిల్ డివలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు దాదాపు 26 రోజుల తర్వాత బయటకు వచ్చి తిరిగి రాజకీయాలలో యాక్టివ్ అయ్యారు. వైసీపీ విమర్శలు చేస్తూ ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులని ఎండగడుతున్నారు.తాజాగా చంద్రబాబు జగన్ని ఎద్దేవా చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఇలా మంత్రులను ట్రాన్స్ఫర్ చేయడం చూడలేదు. మంత్రులకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది అన్నారు. వైసీపీని టార్గెట్ చేస్తూ జగన్పై చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
గతంలో చంద్రబాబు కొవ్వూరు నుంచి నాటి మంత్రి కె.జవహర్ ను తప్పించి ఆయనను తిరువూరుకు పంపారు. అక్కడ టీడీపీ నేతలకు, జవహర్ కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో 2019 ఎన్నికల్లో జవహర్ ను తిరువూరుకు చంద్రబాబు ట్రాన్స్ఫర్ చేసారు. అదే సమయంలో పాయకరావుపేట నియోజకవర్గంలో అసమ్మతి దెబ్బకు అక్కడి ఎమ్మెల్యే వంగలపూడి అనితను కొవ్వూరుకు మార్చారు. అలా మార్చిన చంద్రబాబు ఇప్పుడు జగన్ గురించి మాట్లాడుతున్నారా అంటూ కొందరు సెటైర్స్ వేస్తున్నారు.
అయితే రోజా సీటు కూడా పోయిందనే విషయం తనకు తెలిసిందన్న చంద్రబాబు తెగ నవ్వేసారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత రోజా చాలా సంతోషించి స్వీట్స్ పంచిపెట్టింది. ఈ క్రమంలోనే ఆమె సీటు పోయిందని తనకు తెలిసినట్టు భావించిన చంద్రబాబు తెగ సంతోషిస్తున్నాడట.ఇక 2024లో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే పునరావృతం అవుతాయంటూ ధీమా వ్యక్తం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పదంటూ జోస్యం చెబుతోంది. టీడీపీకి ఓటర్లు పట్టం కడతారని ఆశిస్తోంది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…