Biyyapu Madhusudan Reddy : లోకేష్ డైరీపై బియ్య‌పు మ‌ధుసూధన్ రెడ్డి నాన్‌స్టాప్ పంచ్‌లు.. ప‌క్క‌న ఉన్న‌వాళ్లు తెగ న‌వ్వేశారుగా..!

Biyyapu Madhusudan Reddy : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ఇటీవ‌ల ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ యుగళం నవశకం కొనసాగుతోంది. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో జరిగిన‌ సభకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలయ్య, నారా లోకేష్‌లు ఒకే వేదికపైకి వ‌చ్చి సంద‌డి చేశారు. ఈ సభకు టీటీడీ, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు భారీగా తరలిరావ‌డంతో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే ఈ స‌భ‌లో లోకేష్ త‌న రెడ్ డైరీని చంద్ర‌బాబుకి అందించ‌గా, దానిపై బియ్య‌పు మ‌ధుసూధన్ రెడ్డి నాన్‌స్టాప్ పంచ్‌లు వేశారు.

ఏపీలో జ‌గ‌న్ రెడ్డి పాల‌న అద్భుతంగా ఉంద‌ని, పిల్ల‌ల‌కి ట్యాబ్‌లు అందించి వారికి ఉన్నత విద్య అందేలా చేస్తున్నారు. అంతేకాదు జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో చాలా మంది విదేశాలకి వెళ్లార‌ని, ఆయ‌న‌నే మ‌రోసారి ముఖ్య‌మంత్రిగా కావాల‌ని వారు కోరుకుంటున్నారంటూ కామెంట్ చేశారు. ఇక లోకేష్ రెడ్ డైరీ గురించి ప్ర‌స్తావించ‌గా, అందులో ఏముంటుంది.. పిల్ల‌కాయల‌కి ఇస్తే ఏం రాస్తారు బొమ్మ‌లు గీస్తారు, చాక్లెట్ పేర్లు రాస్తారు అని అన్నాడు. కాళ‌హ‌స్తికి వ‌స్తే పాల‌కోవ ఫేమ‌స్, తిరుప‌తికి వ‌స్తే లడ్డు ఫేమ‌స్, కుప్పంలో బ‌జ్జీ ఫేమ‌స్, ఈస్ట్, వెస్ట్‌కి పోతే పూత‌రేకులు ఫేమ‌స్, నాయుడుపేట‌కి పోతే అర‌టి బజ్జీలు ఫేమ‌స్ అని రాసుకున్నాడు.ఇది వాళ్ల నాయ‌న చూసి ఏం రాసావు రా అని తిట్టాడంటూ పంచ్‌లు వేశాడు.

Biyyapu Madhusudan Reddy strong counter to nara lokesh
Biyyapu Madhusudan Reddy

ఆ మ‌ధ్య టీడీపీ ఎమ్మెల్యేతో పాటూ నందమూరి బాలకృష్ణపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బాలకృష్ణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యులను మానసిక ఆస్పత్రికి తరలించాలని.. అసెంబ్లీలో ఇలాంటి ప్రవర్తన సరికాదన్నారు. కాలేజీలో అమ్మాయిలను చూసి విజిల్స్ వేస్తున్నట్లు టీడీపీ నేతల ప్రవర్తన ఉందని ఎద్దేవా చేశారు.బాలకృష్ణకు మెంటల్.. సభకు రానివ్వొద్దు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీట్లో ఇవాళ బాలకృష్ణ కూర్చున్నారని.. ఇవాళ పైనుంచి ఎన్టీఆర్ అసెంబ్లీని చూసి సంతోషపడి ఉంటారన్నారు. మెంటల్ సమస్య ఉన్న బాలకృష్ణను సభలోకి రానివ్వొద్దు అంటూ విరుచుకుపడ్డారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 weeks ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 weeks ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 month ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 month ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 month ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 month ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 month ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 month ago