Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ ఈ మధ్య కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రెస్గా మారుతుంది.అనసూయ మీడియా ముందుకు వచ్చిందంటే సోషల్ మీడియాకి ఫుల్ కంటెంట్. ఆమె సమాధానాలు అలానే ఉంటాయి. కౌంటర్లు అలానే ఉంటాయి. ఆమె టచ్ చేసే విషయాలు అలానే ఉంటాయి. మీడియా సైతం దాన్నే హైలైట్ చేస్తుంది. `అర్జున్ రెడ్డి` నుంచి విజయ్ దేవరకొండతో ఏదో విషయంలో వివాదం నడుస్తూనే ఉంది. ఆయనపై అనసూయ కామెంట్లు వివాదంగా మారుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ర్జున్ రెడ్డి సినిమాతో వీళ్లిద్దరి మధ్య గోడవ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి వీళ్ల మధ్య మనస్పర్థలు పెరుగుతూనే వచ్చాయి.
కొన్ని రోజుల క్రితం విడుదలైన ఖుషీ ఫస్ట్ లుక్ పోస్టర్ పై కూడా అనసూయ విమర్శలు చేసింది. ఇక రౌడీ ఫ్యాన్స్ కూడా అనసూయపై అదే రేంజ్ లో ట్రోల్స్ చేస్తుంటారు. ఏదేమైనప్పటికీ వీళ్లద్దిర మధ్య వివాదం మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. కాగా తాజాగా మరోసారి అనసూయ ఈ వివాదంపై మంట పెట్టినట్లు తెలుస్తుంది. అనసూయ ప్రధాన పాత్రలో `సింబా` సినిమా రూపొందుతుంది. తాజాగా బుధవారం ట్రైలర్ని విడుదల చేశారు. ఈ ట్రైలర్లో `మీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడు మేడం` అంటూ అనసూయ స్కూటీ తుడుస్తుంటాడు ఓవ్యక్తి. ఆ డైలాగ్ బాగా పేలింది. ట్రైలర్ లో హైలైట్ అయ్యింది. దాంతో ఒక రిపోర్టర్ అనసూయను అడుగుతూ.. మీకు విజయ్ దేవరకొండకు మధ్య గొడవ సద్దుమణిగిందా అని అడుగుతాడు.
దీనికి అనసూయ సమాధానమిస్తూ.. నేను ఈ విషయంపై స్పందిచాలి అనుకోట్లేదు. సినిమాలో ఎలాగైతే సందేశం ఇస్తామో అలాగే నేను ఇవ్వాలి అనుకున్నాను. మా మధ్య అంతా పెద్ద గోడవ జరగలేదు. స్టేజీ మేనర్స్ గురించే ఆ రోజు మాట్లాడాను. లైమ్ లైట్లో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలి. అది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. అది లిమిట్స్ దాటినప్పుడు అందరికీ అర్థమవుతుంటాయ్. ఆరోజు ఎవరు స్పందిచకపోవడంతో నేను మాట్లాడాల్సి వచ్చింది. అంతే తప్ప నాకు ఎవరు మీద కోపం లేదు. అంటూ తెలిపింది.ఇక ఈ అమ్మడు మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. ఆమె ఇప్పుడు మూడు, నాలుగు సినిమాలలో నటిస్తుంది. అందులో పుష్ప ది రూల్ కూడా ఒకటి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…